Saturday 12 July 2014

ఆచార్యదేవోభవ


ఈరోజు గురుపూర్ణిమ. గురువులను సత్కరించుకోవడం మన కర్తవ్యం. నాకు జర్నలిసంలో ఓనమాలు నేర్పిన గురువుగారు శ్రీ హరిప్రసాద్ గారు. ఈనాడు దినపత్రికలో విలేకరిగా చేరిన నాకు వార్త రాసే విధానం, కథనాల ఎంపిక తదితర అంశాలపై ఎంతో చక్కగా వివరించారు. నా జీవితాంతం హరిప్రసాద్ గారిని మరవను. మధ్యలో ఒకసారి ఫోన్ లో మాట్లాడా.. మళ్ళీ ఆయనను కలవలేకపోయాను. ఈ ముహపుస్తకం ద్వారా ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

No comments:

Post a Comment