Friday 1 August 2014

తనికెళ్ళ భరణి గారితో మాటా మంతీ.

తనికెళ్ళ భరణి గారితో మాటా మంతీ..


ఇటీవల విజయవాడలో జంధ్యాల పురస్కారం అందుకోవడానికి వచ్చిన రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి గారిని హోటల్ ఐలాపురం లో కలిసినప్పుడు కాసేపు ఆయన మనసు విప్పి మాట్లాడారు. నేను, మా బావగారు వేలూరి కౌండిన్య(సాక్షి కల్చరల్ విలేకరి) గారితో కలిసి భరణి గారి ఇంటర్వ్వూ తీసుకున్నాం. తెలుగు భాష కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని వందేళ్ళ సాహిత్య చరిత్రలో గత రెండు దశాబ్దాల కాలంలో జరిగినన్ని సాహిత్య సభలు, పుస్తకావిష్కరణలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంకా తన సినిమాలు, చేపట్టబోయే ప్రాజెక్ట్ లు సుమధురతో తన అనుబంధం ఇలా తన మదిలో భావాలను మాతో పంచుకున్నారు. ఈ సందర్భంలో భరణి గారితో నేను దిగిన పిక్..
 

No comments:

Post a Comment